టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది.
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రెండో విజయానికి చేరువైంది. 371 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది