ప్రపంచకప్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేళైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకు వరల్డ్కప్లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. �
ఐసీసీ టి20 బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో సూర్య భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ అతని అగ్రస్థానానికి ఢోకా లేకపోయింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స�
దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ రాచెల్ హైన్స్కు ఈ పురస్కారం దక్కింది. మార్చి నెలకు గాను వీరిద