Hanuma Vihari | వాండరర్స్లో అనూహ్య పరాజయం తర్వాత సఫారీలతో మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో ఫామ్లో లేని పుజారా, రహానే అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
ఆ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో దారుణమైన నీటి కరువు వచ్చింది. జనం బిందెడు నీళ్ల కోసం చంపుకొనే దుస్థితి ఏర్పడింది. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపింది సర్కారు. ఏకే47 గన్స్తో ఆర్మీ పహరా నడుమ ఒక మనిషి �