హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో ఉన్న కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖను కోరారు.
Minister KTR | హైదరాబాద్లో రూ. 5 వేల కోట్లతో రెండు స్కైవేలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో