ప్రాణాంతక క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో కాస్త ఉపశమనం కనిపించింది. దిగుమతి చేసుకున్న, అత్యధిక ధర కలిగిన మందులపై వీరు ఆధారపడతారు. వీరికి ఉపయోగపడే 17 రకాల మందులపై దిగుమతి సుంకాలను మినహాయిస్తున్నట్లు
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఐఐటీ గువాహటి పరిశోధకులు పురోగతి సాధించారు. ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ను వారు ఆవిష్కరించారు. సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే దీని వల్ల చాలా తక్కువ సైడ్ఎఫెక్ట్స్ �