Praja Bhavan | ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నేమో ప్రజా దర్బార్కు ప్రజలు రావొచ్చని చెప్పి.. ఇవాళ బారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని
CM Revanth | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్లో