విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్య వైఖరి.. పాడి రైతుల ఆగ్రహానికి దారితీస్తున్నది. కనీస మర్యాద లేకుండా ప్రవర్తించటంపై మండిపడుతున్నారు. ఆఫీసుకు వెళ్లినా.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫైర్ అవుతున్నారు. ఇటీ
‘కేజ్రీవాల్ రైట్హ్యాండే. మా వెంట ఉన్నడు. వాడి వెంట ఉన్న శక్తులు అందరినీ పట్టేశాం. అక్కడి గవర్నర్ నా శిష్యుడే. కర్ణాటకలో 16 మందితో గవర్నమెంట్ను కొలాప్స్ చేసినం. మేం కర్ణాటక ఆపరేట్ చేసినప్పుడు కూడా..