Manipur | ప్రభుత్వ బస్సుపై రాష్ట్రం పేరు కనిపించకుండా స్టిక్కర్ అంటించి మూసివేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్య�
private bus operators strike | పశ్చిమ బెంగాల్లోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మే 22 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.