కాంగ్రెస్ పార్టీ చెప్పిన భారీ మోసాల హామీలను నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం చేపడితే ఆదే కాంగ్రె�
‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12�