రాష్ట్రంలో అతి పెద్దదైన దసరా పండుగ నేపథ్యంలో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పోయేవారి సంఖ్య అధికమైంది.
జీవితం ఆగిపోకూడదంటే జాగ్రత్తలు పాటించాలి నిర్లక్ష్యం చేస్తే కొవిడ్ ముప్పు తప్పదు కుటుంబ సభ్యులకూ ప్రమాదమే అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు వీలైనంత వరకు సొంత వాహనాల్లోనే ప్రయాణించండి ఏ ప్రయాణమైనా అనుక
ప్రయాణాలు వద్దు | కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్