ఫిట్నెస్ లేని బస్సులతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను లాభాల కోసం రోడ్లపైకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవార�
విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 5 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.