మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో శనివారం రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొన్నాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతిచెందగా, 25 మందికి పైగా గాయాలయ్యాయి.
Bus Falls | లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ, ఐటీబీపీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, ఇతర ప్రయాణికులను లోయ �
Bus accident | బస్సు (Bus accident) వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్�