మంథని నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సు సౌకర్యం పూర్తిగా గగనంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్నం నుంచి పల్లెకు వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిప�
RTC Bus | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేస్లీ తండాకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేస్లీ తండా మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు.