ముంబయి నగరంలో ఓ బస్సును రివర్స్ చేస్తుండగా అది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు పాదచారులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి నగరంలోని భాందూ�
ఆర్టీసీ బస్సు | ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడిమ్యాల నుంచి నాచుపల్లికి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది.