చెత్తను తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండు నెలలుగా చెత్తను రాంకీకి తరలించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. తరుచూ చెత్తను కాల్చివేస్తుండటంతో దట్టమైన పొగలు వ్యాపించి ప్రజలు తీవ్ర అవస్
మియాపూర్ : వాణిజ్య కార్యకలాపాల ద్వారా పోగయ్యే చెత్తను నిర్లక్ష్యంగా రహదారి పక్కన తగులబెట్టడంతో పాటు , ప్రజల అసౌకర్యానికి కారణమైన ఓ మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహకుడికి చందానగర్ పారిశుద్ధ్య విభాగం అధికా�