డ్డు పక్కన వేసిన చెత్తాచెదారం ఓ గుర్తు తెలియని మహిళ మృతికి కారణమైంది. గ్రామస్తులు రహదారుల వెంట వెళ్లే ప్రయాణికులు తమ చెత్త చెదరన్నంత రోడ్ల పక్కన వేస్తూ కంపు చేస్తున్నారు.
చెత్తను తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండు నెలలుగా చెత్తను రాంకీకి తరలించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. తరుచూ చెత్తను కాల్చివేస్తుండటంతో దట్టమైన పొగలు వ్యాపించి ప్రజలు తీవ్ర అవస్
మియాపూర్ : వాణిజ్య కార్యకలాపాల ద్వారా పోగయ్యే చెత్తను నిర్లక్ష్యంగా రహదారి పక్కన తగులబెట్టడంతో పాటు , ప్రజల అసౌకర్యానికి కారణమైన ఓ మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహకుడికి చందానగర్ పారిశుద్ధ్య విభాగం అధికా�