Hyderabad | మీకు, మీ ఇంటికి దోషం పట్టింది.. ఇల్లు మీ పేరు మీద ఉండటం మంచిది కాదు.. మీ భర్తలాగే మీ కుటుంబమంతా హఠాత్తుగా చనిపోతుందని ఓ మహిళను బెదిరించాడు ఓ బురిడీ బాబా. దోషం పోగొట్టేందుకు పూజలు చేయాలని ఆమె నుంచి పెద్ద ఎ
ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అయినా జాతకాలపై అపార నమ్మకం. అదే ఆమెను బురిడీ బాబా చేతిలో రూ.47 లక్షలకు మోసపోయేలా చేసింది. హైదరాబాద్కు చెందిన ఆ యువతి యూపీ ఘజియాబాద్లో ఉంటున్నది.
ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెల