Karimnagar | కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉద�
నారాయణపేట : 50 అడుగుల లోతు గల బావిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికకుల కథన మేరకు..సోమవారం ఉదయం రెండు ఎద్దు�