శ్రీలంకలోని అనూరాధపురం మహా విహార ప్రధాన భిక్షువు జ్ఞానతిలకథెరొతో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రత్యేకతలను వివరించి, ఆహ్వానించగా.. త్వరలో�
నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనం బౌద్ధులకు నందన వనమని మయన్మార్ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ న్యోమిన్టున్ అన్నారు. బౌద్ధ వా