అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మార్కెట్ �
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోన