భార్యను కాపురానికి పంపడంలేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను హత్య చేశాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోయగా దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల
తల్లి మందలించిందని వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి జులాయిగా తిరుగుతున్నావని మందలించడంతో యువకుడు, ఐస్ క్రీమ్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలిక క్షణికావేశంలో ఉరేసుకొ