బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టం చేపట్టాలి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ బుక్లెట్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐటీ శాఖ మం త్రి శ్రీధర్బాబు తెలిపారు. గురువారం గాంధీభవన్లో మంత్రి సీతక్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.