అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. వీర్నపల్లి మండల
‘ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నోరు జాగ్రత్త! నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హితవు పలికారు.