జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబరు 2,3 తేదీల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో బుధ�
రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ జెండాను ఎత్తి ఉద్యమించి లక్ష్యాన్ని ఏ విధంగా ముద్దాడామో.. అదే పంథాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేదాకా నిదురపోవద్�