కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఉదయం 10.30 గంటలకు నిర�
ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్చార్జీని నియమించారు. ఇలా మహబ�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది. పార్టీ నిధుల నుంచి ప్రీమియం చెల్లిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఎవ్వరైనా చనిపోతే.. అతడి కుటుంబా