కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపైనా పట్టింపులేద�
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెంది�