అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు గుర్తుకు తెచ్చుకొని ఏడ్చినట్లు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. కృష్ణానదికి వరద వచ్చిన నెల రోజులకు శ్రీశైలం గేట్లు ఎత్తిన తర్వాత కూడా కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయకపోత�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్య
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మహా టీవీ న్యూస్ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఇల్లెందు నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడె�
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 590/1/2/1లో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అసైన్డ్ భూముల్లో కట్టడాలు నిర్మించడం, ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై బదిలీ చేయించడం చట్టవి�