బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్ 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా ప్రజలకు, పా
సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కొణిజర్ల మండల ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే రాములున�