సీఎం ఇలాకాలో ఫార్మా బాధిత రైతుల ఆందోళన ఉధృతమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆగస్టు 15 వరకు గడువు తీసుకోవడం హాస్యాస్పదమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికల ముందే రుణమాఫీ చేయని ప్రభుత్వం స్థ�