వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్�
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీ