రాష్ట్ర రాజధాని భాగ్యనగరం ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, చార్మినార్, ఆర్ట్స్ కాలేజీ(ఓయూ)తో పాటు పలు కట్టడాల్లో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని గమనించే ఉం
సర్ ప్యాట్రిక్ జెడ్డిస్ ఉస్మానియా యూనివర్సిటీకి అడిక్మెట్ వద్ద 1400 ఎకరాల భూమిని ఎంపికచేయగా నిజాం కేటాయించారు. దేశ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొదటి యూనివర్సిటీ ఇదే.
చారిత్రక బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని గురువారం పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోఠి మహిళా కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..