మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వ�
‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్�
రెజ్లర్ల ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వచ్చిన �