Army probe | జమ్ముకశ్మీర్లోని పూంచ్లో ముగ్గురు పౌరుల మరణాలపై ఆర్మీ అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నది. (Army probe) ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారిని విధుల నుంచి తొలగించారు. ఆ అధికారిని పూంచ్ నుంచి తరలించినట్ల
Army uniform: బ్రిగేడియర్లు, ఆపై స్థాయి ఆఫీసర్లు ఇక నుంచి ఒకేరకమైన యూనిఫాంను ధరించనున్నట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఫ్లాగ్ ర్యాంక్ ఆఫీసర్లలో తేడా ఉండవద్దన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున
బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయాలని భారత ఆర్మీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు తాజాగా జరిగిన కమాండర్ స్థాయి సమగ్ర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం�
‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు.