ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలోని శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, వేద విద్యార్థులకు ఉద్దేశించిన వేదహిత ఉపకార వేతనాల పథకం నిలిచిపోవడంతో పేద బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బం ది పడుతున్న�
ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం నిలిచిపోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.