బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు, గతంలో వివిధ పథకాలకు ఎంపికైన లబ
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవటంతో అక్కడ పనిచేసే ఉద్యోగులకూ జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి ఉన్నదని, సంక్షేమ పరిషత్తు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని పరిషత్తు మ�
Brahmin Entrepreneurial Scheme | బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పథకం కింద మరో 500మందిని ఎంపికచేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2011 మందికి లబ్ధి చేకూరింది. వచ్చే ఏడాదిలో కొత్త దర�
విదేశీ విద్యాపథకం| బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం (వీఓఈఎస్) దరఖాస్తు గడువును తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పొడిగించిం