బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆశీర్వచన మంత్రాలను అవహేళన చేసిన అధికారపార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై చర్య తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన పట్ల తెలంగాణ అర్చక సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయం సాధించాలని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలని కోర�