ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ భవనాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించినట్లు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సంకేపల్లి సుధాకర్శర్మ అన్నారు.