అమరావతి,జూన్ 13:బ్రహ్మంగారి మఠంలో ఈరోజు పీఠాధిపతుల బృందం పర్యటించనున్నది. పీఠాధిపతి వివాదం పరిష్కారం చేయడానికి పీఠాధిపతుల బృందం రంగంలోకి దిగింది. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారుకొందరు. పీఠాధిపతులు �
మైదుకూరు: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఏడవ తరం 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వెంకటేశ్వరస్వామి వారసుని ఎంపిక వివాదం సామరస్యంగా పరిష్కరిస్తామని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. మే 8వ తేదీన వీర భోగ వె�