దేశంలో బాలికల విద్యాభివృద్ధికి సావిత్రిబాయిఫూలే చేసిన కృషి మరువలేనిదని మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య అన్నారు. సావిత్రిబాయి ఫూలే వర్థంతిని పురస్క�
బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 1972 -73లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కుర్వగడ్డపల్లి వద్ద సమావేశమయ్యారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.