ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది.కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొదటి డ్యూటీ నుంచి కార్మికులు ఆందోళనకు దిగా
Man Branded Untouchable | దళిత ఇంట్లో జరిగిన వేడుకలో ఒక వ్యక్తి పాల్గొన్ని భోజనం చేశాడు. ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేయాలని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. అతడు పాటించకపోవడంతో ‘అంటరానివాడు’గా ముద్ర వేశారు. అలాగే ఆ వ్యక్తి క�
పోక్సో కింద కేసు పెట్టారన్న కక్షతో ఓ గ్రామంలోని అగ్ర వర్ణాల వారు..అక్కడి దళితులందరిపైనా సామాజిక బహిష్కరణ విధించారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకాలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.