Boy Dead Body | ఓ నాలుగేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రైల్లోని టాయిలెట్లో పడేశారు. ఈ దారుణ ఘటన ఖుషి నగర్ ఎక్స్ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డు పక్కన శుక్రవారం సాయంత్రం ఓ బాలుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. బాలుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమ