బెల్గ్రేడ్: పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 54కిలోల క్వార్టర్స్ బౌట్లో యువ బాక్సర్ ఆకాశ్ కుమార్ 5-0 తేడాతో యోల్ ఫినోల్ రివాస్(వెనిజులా)పై �
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (65 కిలోలు) నేరుగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ (ఏఐబీఏ) టోర్నీకి ఎంపికైంది. ఈ మేరకు భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) మంగళవారం నిర్ణయం తీసు