నీళ్లు లేక వాగులో స్నానాలు చేస్తున్నామని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామ పంచాయతీకి చెందిన సామగూడ గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖాళీ బిందెలతో తమ బాధ�
గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్ లోని జై బీమ్ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా సోమవారం స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పల్లం పద్మ రవి బోరు వేయించారు.
China Drilling: 33 వేల ఫీట్ల లోతైన హోల్ను చైనా డ్రిల్ చేస్తోంది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఆ రంధ్రాన్నితొవ్వుతున్నారు. క్రెటేసియస్ పొరను ఆ డ్రీల్ చేరుకుంటుందని భావిస్తున్నారు.