బోరులో మోటర్ లేకపోయినా పాతాళగంగ మాత్రం పైకి తన్నుకొస్తున్నది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన కుంట రంగారెడ్డి అనే రైతు పొలంలోని బోరు నుంచి 24 గంటలు నీరు పైకి ఉబికి వస్తున్నది. 15 ఏండ్ల క
కలుషిత నీరు తాగి బాలిక మృతి చెందగా.. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురైన ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినపూర్లో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు వివరాలు..మోమినపూర్లోని బోయినగేరి కాలనీలో మ�