అంబలి.. మండు వేసవిలో, కరువు కాలంలో కాసింత అంబలి తాగితే దాహం తీరడమే కాదు ఆకలి కూడా
తగ్గుతుంది. రాష్ట్రంలోని ప్రజలకు వేసవిలో దూప తీర్చే అతి ముఖ్యమైన ద్రవ రూప ఆహారం ఇది. తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న
అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న తమకు పట్టా పాసు పుస్తకాలు ఇప్పించాలని కొత్తూరు, బొంరాస్పేట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్ షర్మిలకు వినతి పత్రాలు అందజేశారు.