మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత బొమ్మర రామ్మూర్తి డిమాండ్ చేశా రు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘాని
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకుల మెదడు మోకాళ్లకు చేరిందని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్లకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు.