ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని..
bomb threat | హరిద్వార్లోని రైల్వేస్టేషన్లతో పాటు ఆధ్యాత్మిక ప్రదేశాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడంతో కలకలం సృష్టిస్తున్నది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఏరియా కమాండర్ పేరిట శనివారం హరిద్వార్ రైల్వే�