భద్రాద్రి కొత్తగూడెం రైల్వేస్టేషన్ ఆవరణలో నాటుబాంబు పేలి ఓ శునకం మృతిచెందింది. ట్రాక్ సమీపం నుంచి ఊర కుక్కలు ఓ సంచిని నోటితో కరిచి లాక్కొచ్చిన క్రమంలో సంచి చిరిగిపోవడం, అందులో నుంచి బంతి లాంటి వస్తువు
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది.