మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం మనోవేదనకు గురిచేస్తుందని, బకాయిలు తక్షణమే చెల్లించకుంటే ఉద్యమం తప్పదని విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్�
పుస్తక పఠనంతో విద్యార్థులు మేధాశక్తిని పెంచుకుని తమ భావి జీవితాలకు ఉన్నత బాటలు వేసుకోవాలని కోదాడ పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్లో నవ తెలంగాణ పబ్లిషర్స్ ఏర