రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పథకాలు వెంటనే అమలు కావని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. న్యూబోయిన్పల్లిలోని బాపూజీనగర్లో బుధవారం శ్రీ గణేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ మహిళలు డబు
Hyderabad | బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఐడీ నుంచి ఈమెయిల్ వచ్చిందని బుధవారం ఉదయం స్కూల్ వర్గాలు తెలిపాయి.