సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని విరూపాక్ష పరిశ్రమలో శనివారం బాయిలర్ పేలడంతో ఇద్దరు మేనేజర్లు తీవ్రంగా, మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి.
శ్రీశైల మహాక్షేత్రంలోని అన్నదాన భవనంలో బాయిలర్ పేలి ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.స్థానికుల వివరాల మేరకు శనివారం మధ్యాహ్నం అన్నదాన భవనంలోని వంటశాల